ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కంభం విజయరాజు విజయం భారీ మెజారిటీ రావటం కాయం అంటున్నారు చింతలపూడి నియోజకవర్గ ప్రజలు మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు ,కార్యకర్తలు.
CM YS జగన్ 2019 ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలు అన్నీ సామాన్య ప్రజలకు ఎటువంటి అవినీతి లేకుండ ఎవ్వరికి లాంచాలు ఎవ్వకుండా ప్రజల ఇంటికి నెరుగా చేరాయి అని 2024 లో కూడా జగన్మోహన్ రెడ్డి ని రెండోవా సారి సీఎం గా గెలిపించుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు.
అందులో బాగంగానే చింతలపూడి నియోజకవర్గం లో YSRCP అభ్యర్ధి విజయరాజు ను భారీ మెజారిటీ తో గెలిపించి సీఎం జగన్ గారికి కనుకగా అందచేస్తాం అంటున్నరు చింతలపూడి నియోజకవర్గం నాయకులు.