ఈరోజు ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇటీవల నియమితులైన జేసిఎస్ జిల్లా కన్వీనర్ చింతా అనిల్ కుమార్ గౌడ్ ..నాని గారు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో సచివాలయ కన్వీనర్లని అలాగే గృహ సారధులను మండల పట్టణ జెసిఎస్ కన్వీనర్ లను ని సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తారని నమ్మకం నాకు ఉందని చెప్పి అనిల్ గౌడ్ గారి గురించి మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమం లో జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు ,కౌన్సిలర్లు మానవతా మూర్తి,సoకు సురేష్ పాల్గొన్నారు