చిరంజీవి బ్లడ్ సెంటర్ నుండి 500 యూనిట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా…

ప్రజలకు సేవ చేయడంలో తానెప్పుడూ ముందుంటానని.. అత్యవసర సమయాల్లో వారిని ఆదుకునేందుకు ఎంతటి స్థాయికి వెళ్లేందుకైనా వెనకాడనని చెప్పిన గొప్ప మనిషి మెగాస్టార్ చిరంజీవి గారు .

హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి వారికి 100 యూనిట్స్*గాంధీ ఆసుపత్రి వారికీ 100 యూనిట్స్ నీలోఫర్ ఆసుపత్రికి 100 యూనిట్లు చొప్పున రక్తనిధులు ఉచితంగా పంపించారు

అలానే.. వరంగల్ లో చికిత్స పొందుతున్న పేద రోగులకు 100 యూనిట్స్ , మహబూబ్ నగర్ లో చికిత్స పొందుతున్న పేద రోగుల అవసరార్ధం 100 యూనిట్స్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తం నిధులను చిరంజీవి బ్లడ్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి గారి ఆధ్వర్యంలో పంపించారు* .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these