ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విశాఖ జిల్లా బ్రహ్మ కుమారి ఆశ్రమం సోదరీమణులు మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి కి విశాఖ లో ఉన్న ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి రాఖీ కట్టడం జరిగింది.
గత 20 సం గా అవంతి గారు బ్రహ్మ కుమారి ఆశ్రమం ని పలు మార్లు సందర్శించడం తో పాటు ఓ విద్యా వేత్తగా బ్రహ్మ కుమారి ఆశ్రమం లో జరిగే ప్రతీ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందించడం చేసేవారిని ఆశ్రమ సోదరీమణులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది