మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ గారి విజయవాడ పర్యటన…

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ గారి విజయవాడ పర్యటన.గాంధీనగర్‌ బీఆర్‌టీఎస్‌ రోడ్‌లోని శ్రీ శృంగేరీ శారదా పీఠంలో జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీని కలిసి ఆశీర్వచనం తీసుకున్న శ్రీ వైయస్‌ జగన్‌ గారు ఈ పర్యటనలో శ్రీ వైయస్‌ జగన్‌ గారితో పాటు స్వామీజీని కలిసి ఆశీర్వచనం తీసుకున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ విజయవాడ ఈస్ట్‌ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్, పలువురు నాయకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these