వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్సీపీ అధ్యక్షులు YS Jagan Mohan Reddy గారి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ గారు
శైలజానాథ్ గారితో పాటు వైఎస్సార్సీపీలో చేరిన ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడులు ప్రతాప్ రెడ్డి గారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు.