నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు..శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు..

ప్రధానమంత్రితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, డా.భగవత్ కిషన్రావ్ కరాడ్, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, తదితరులు..

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సందీప్ మల్హోత్ర, సిబిఎస్ఈ చైర్మన్ సందీప్ కుమార్ వర్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, అహుడా చైర్ పర్సన్ మహాలక్ష్మి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, నాసిన్ అధికారులు, తదితరులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these