సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రేపల్లె నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ఈవూరి గణేష్, డాక్టర్‌ ఈవూరి కేశవతి….

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రేపల్లె నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ఈవూరి గణేష్, డాక్టర్‌ ఈవూరి కేశవతి.

టీడీపీ మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ, మాజీ ఎమ్మెల్యే ఈవూరి సుబ్బారావుల తనయుడు ఈవూరి గణేష్‌కూచినపూడి నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన ఈవూరి సీతారావమ్మబీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ ఈవూరి గణేష్‌ 2009లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా రేపల్లె నుంచి పోటీ.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these